న్యూ లైన్:16న కాశీ మహాకాళ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం
భారత్ లోమూడవ ప్రైవేటు తేజస్ రైల్ ప్రారంభ కానుంది.దేశంలో న్యూఢిల్లీ- లక్నో, ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రైవేటు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి 16న మరో ప్రైవేటు ట్రైన్...