అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలి
జిల్లాలో అర్హులైన వారందరికి ప్రభుత్వ ఉత్వర్వు నెం.58, 59 ద్వారా పట్టాలు అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు,...