ఆంజనేయుని ఆశీస్సులతో అంతా సుఖసంతోషాలతో జీవించాలి
ఆంజనేయుని దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం నాడు అంగరంగ వైభవంగా హనుమాన్...