భూసార పరీక్షా కేంద్రం.. సొంత ఖర్చులతో నిర్మించిన పువ్వాడ అజయ్..
పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం నిర్మించిన రైతుబంధు వేదిక, భూసార పరీక్షా కేంద్రంను రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఖమ్మంలో ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఖమ్మం...