38.7 C
Hyderabad
May 7, 2024 18: 54 PM
Slider ఖమ్మం

భూసార ప‌రీక్షా కేంద్రం.. సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించిన పువ్వాడ అజ‌య్‌..

puvvada ajay

పువ్వాడ ఉద‌య్ కుమార్ స్మార‌కార్థం నిర్మించిన రైతుబంధు వేదిక‌, భూసార ప‌రీక్షా కేంద్రంను రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఖ‌మ్మంలో ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ‌పాలెం మండల కేంద్రంలో రూ.40 లక్షలతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో భూసార పరీక్షా కె కేంద్రం(Soil testing lab)ను ఏర్పాటు చేశారు.

Related posts

చిరు చినుకుల మధ్యనే విజయనగరం ఎస్ పి విధినిర్వహణ

Satyam NEWS

ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే షోలో భాగమైనందుకు సంతోషం

Satyam NEWS

పదిరోజుల్లో రెండోసారి మోడీ కాశీ పర్యటన

Sub Editor

Leave a Comment