మంత్రి కొప్పుల సమీక్షంలో తెరాస పార్టీ లోకి భారీ చేరికలు
75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి చూస్తున్నామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో గ్రామ...