నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్
నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్కు వేదిక కానుంది. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)...