విద్వేషపూరిత ప్రసంగాలపై పాక్ ఆందోళన
హరిద్వార్లో జరిగిన ఒక సదస్సులో మైనారిటీలపై హింసను ప్రేరేపించే ఉద్దేశంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పాకిస్థాన్ భారత విదేశాంగ శాఖ ఇన్ఛార్జ్ హైకమిషనర్ను పిలిపించి ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 16 నుంచి 19...