27.7 C
Hyderabad
May 21, 2024 04: 55 AM
Slider తెలంగాణ ప్రత్యేకం

నేటి నుంచి ఇక మీకు కనపడను

Satyam NEWS
నిజంగానే నేను ఇక మీకు కనిపించను. రేపటి నుంచి నా చుట్టూ పరదాలు వచ్చేస్తాయి. నా లోపల ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలియదు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి నేను మీకు...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

అమెరికా వెళ్తున్నావా?వెళ్లిరా, ఆరోగ్యమస్తు

Satyam NEWS
ఈ తెలుగుదేశానికి ఏమైంది? ఒకరికి వంటి నొప్పి… మరొకరికి పంటి నొప్పి… చిన్న నొప్పులకు కూడా విదేశాలకే వెళ్తున్నారు? ఎందుకు? ఏం జరుగుతున్నది? వామ్మో క్వశ్చన్లు ఆపి ఆన్సర్లు చెబుతారా? లేదా? చెబుతా ఉండండి....
Slider జాతీయం ముఖ్యంశాలు

సరి కొత్త కాశ్మీరాన్ని నిర్మిద్దాం కలిసి రండి

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ ను యావత్ దేశంతో కలిపి ముందుకు తీసుకువెళ్లేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఏ కొత్త పని చేయాలన్నా ఆర్టికల్ 370...
Slider సినిమా

ఆగస్టు 15న విడుదల కానున్న రణరంగం

Satyam NEWS
యువ కథానాయకుడు శార్వానంద్, కాజల్, కళ్యానీ ప్రియదర్శిని కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం రణరంగం....
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఓ రమేషా, ఏందయ్యా శకలు పోతున్నావ్?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నుంచి జెంప్ చేసి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అని అంత నీరసంగా అడుగుతారేంటండీ. ఆయనే ఇప్పుడు బిజెపి జాతీయ...
Slider తెలంగాణ

హన్మకొండ చిన్నారి రేప్ కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Satyam NEWS
సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది వరంగల్ కోర్టు.  ఈ కేసులో...
Slider జాతీయం ప్రత్యేకం

కాశ్మీర్‌‌‌‌ ప్రశాంతం శ్రీనగర్‌‌‌‌లో మాత్రం ఆందోళన

Satyam NEWS
రాళ్లు విసరడం లాంటి చెదురుమదురు సంఘటనలు మినహా జమ్మూ, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌, లఢఖ్​ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా  ఉంది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో కొన్ని షాపులు తెరుచుకున్నాయి. టూవీలర్లు, కార్ల మీద స్థానికులు తిరగడం అక్కడక్కడా కనిపించింది. 144...
Slider జాతీయం ముఖ్యంశాలు

విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు

Satyam NEWS
స్వాతంత్ర్య దినోత్సవం, జమ్ముకశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆగష్టు 10 నుంచి...
Slider జాతీయం ముఖ్యంశాలు

బీజీపీ ఎమ్మెల్యేకు ఉన్నావ్ ఉచ్చు

Satyam NEWS
ఉన్నావ్ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎమ్మెల్యే నే ప్రధాన నిందితుడని సీబీఐ అధికారులు చెబుతున్నారు.  ఢిల్లీ కోర్టుకి గురువారం సీబీఐ అధికారులు ఈ కేసుకు...
Slider జాతీయం ముఖ్యంశాలు

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS
కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోని పలు పట్టణాలలో దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం అందడంతో దేశ వ్యాప్తంగా కేంద్రం హై ఎలర్ట్ ప్రకటించింది....