అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి
అగ్రిగోల్డ్ బాధితులందరికీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి న్యాయం చేస్తానని, అగ్రిగోల్డ్ కంపెనీ దొంగలను చమ్మడాలు వలిచేసి వారి బినామీ పేర్లతో దోచుకున్న ప్రతీ రూపాయి కక్కించి డిపాజిటర్లకి ఇప్పిస్తానని పాదయాత్రలో మాట...