త్వరలో జరగబోయే అగ్రిగోల్డ్ బాధితుల సదస్సు విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉత్తరాంధ్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు పి.కామేశ్వరరావు కోరారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్ లో...
విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఎర్రదివిటి కనుమరుగైపోయింది. పేదోడి కష్టాలను తన భుజాలపై వేసుకొని పోరాడిన బొడ్డు అప్పలరాజు అకాలమృతి చెందారు. ఈమేరకు సీపీఐ ఆయనకు అశ్రునివాళి అర్పించింది. నగరంలో కామ్రేడ్ సోదరులంతా…కన్నీరుమున్నీరయ్యారు. ఈ...