అన్ని రంగాల్లోనూ పాలక వర్గం ఘోర వైఫల్యం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ లకు తొత్తులు గా మారుతున్నాయని శ్రీకాకుళం సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని...