చిరుధాన్యాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగ్గా...