అడవుల పరిరక్షణ తోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం
ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన...