సూక్ష్మ నీటి సేద్యపు పరికరాల రాయితీ పునరుద్ధరించాలి
సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాల పైరాయితీని పునరుద్ధరించకపోతే మరోమారు ఆందోళన తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వి.వి ప్రసాద్ హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోతన కార్యాలయం విలేకర్ల సమావేశం...