బీజేపీ భయంతోనే పాత మేనిఫెస్టోనే మళ్ళీ విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఎన్నికల్లో ఓడిపోతామేమో అనే తొందరపాటులో పాత మేనిఫెస్టోనే మళ్ళీ విడుదల చేసి వరాలజల్లు కురిపిస్తున్నట్లుగా మభ్యపెడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు....