ఎవరినీ నిందించను.. పోటీ చేయటం పక్కా… తుమ్మల
రాజకీయoగా తాను వున్న పరిస్థితికి ఎవరినీ నిందించనని, తనను నమ్ముకున్న ప్రజలకోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఆయనకు టికెట్ ఇవ్వకపోవటంపై జిల్లా...