34.2 C
Hyderabad
May 21, 2024 20: 42 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS
విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి....
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS
ఈ ప్రశ్న ఒకరో ఇద్దరో కాదు చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షడుగా ఒక హిందీ పండిట్ ను వేయడం తో అందరి మదిలో అధికార భాష ఏది అనే...
Slider సంపాదకీయం

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా ఏ విషయాన్ని అయినా పెంచి పెద్దది చేయాలన్నా మొగ్గలోనే తుంచేయాలన్నా విశేష ప్రతిభ చూపిస్తుంటుంది. గతంలో చాలా సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. తాజా ఉదాహరణగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ...
Slider ఆంధ్రప్రదేశ్

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు: సీఎం

Satyam NEWS
40 రోజుల వ్యవధిలో 2.5 లక్షలమంది గ్రామ వాలంటీర్ల ను నియమించడం ఒక రికార్డు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ వ్యవధిలో...
Slider ఆంధ్రప్రదేశ్

తక్షణమే చెరువులు నింపాలి: ఏపి సిఎం ఆదేశం

Satyam NEWS
భారీగా వర్షాలు కురుస్తూ ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి చెరువులు ఎందుకు నింపుకోలేకపోతున్నామో పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

నిండుకుండల్లా మారిన అన్ని జలాశయాలు

Satyam NEWS
జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల- రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన జలాశయాలు. తాజాగా కురుస్తున్న వానలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండల్లా మారిపోయాయి. పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఎగువ రాష్ట్రాల్లో...
తెలంగాణ

‘ప్రీమెచ్యూర్’ వైద్యంతో చిన్నారి మృతి

Satyam NEWS
కాన్పు చేసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. నొప్పులు వస్తే అవి అసలైన నొప్పులా, ఫాల్స్ నొప్పులా అనేది ముందుగా డాక్టర్లు చూసుకుంటారు. నిజమైన నొప్పులే అయితే, మరిన్ని సమస్యలు తలెత్తకుండా సిజేరియన్ చేయడమో లేక...
Slider జాతీయం ప్రత్యేకం

బిఎస్ఎన్ఎల్ మెడకు జియో ఉరి

Satyam NEWS
గత కొద్ది సంవత్సరాలుగా దారుణమైన నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ జియో ఫైబర్ రాకతో పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. జియో మొబైల్ సేవలు రావడంతోనే బిఎస్ఎన్ఎల్ లాభాలు గణనీయంగా తగ్గి నష్టల్లోకి వెళ్లింది. మూడేళ్ల...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS
సెలవులు, ఫిఫ్టింగ్ మధ్య తెలంగాణలో పరిపాలనకు బ్రేక్ వచ్చేసింది. ఉన్న సెక్రటేరియేట్ ను కూలగొట్టుకుంటూ కొత్త దాని కోసం పరుగులు తీస్తున్న పాలకులు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించలేక ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చేస్తున్నారు. తెలంగాణ...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అత్తి వరదరాజస్వామి సేవలో కేసీఆర్

Satyam NEWS
తమిళనాడులోని కాంచీపురంలో గల అత్తి వరద రాజు స్వామి వారిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు....