27.7 C
Hyderabad
May 20, 2024 22: 52 PM

Category : Slider

Slider గుంటూరు

ఏరి కోరి తెచ్చుకున్న పోలీసు అధికారులు నీకు చెయ్యిచ్చారా?

Satyam NEWS
తన అవినీతి, అక్రమాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, సొంత పార్టీ వాళ్ళని మోసం చేయడం, నోటి దురుసుతనంతో ఓడిపోబోతున్న అంబటి రాంబాబు కొత్త పల్లవి అందుకోవడం, జోకర్ లా మాట్లాడుతుండడం చూసి సత్తెనపల్లి...
Slider ఆధ్యాత్మికం

శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆది శంకరాచార్యుల జయంతి

Satyam NEWS
అపరవాల్మికి శ్రీ శివానందుల వారి శిష్యులు, మౌన స్వామి శ్రీ స్వామి రామానందుల వారు స్థాపించిన విజయనగరం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో “ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది....
Slider జాతీయం

లోక్ సభలో బీజేపీకి 400 సీట్లు ఖాయం….!

Satyam NEWS
పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్...
Slider తూర్పుగోదావరి

ముద్రగడ నామకరణోత్సవం ఆహ్వాన పత్రిక రెడీ..!!

Satyam NEWS
రాజకీయ రంగంలో మాట్లాడే ప్రతి మాట  ఆచితూచి ఉండాలని ఊరికే చెప్పరు. ఆవేశంలో అనే మాటలు ఒక్కోసారి  పీకల మీదికి తెస్తుంటాయి. నలుగురిలోనూ నవ్వులపాలు కాక తప్పదు. తెలంగాణలో బండ్ల గణేష్ ఇలాగే  వ్యవహరించి...
Slider సినిమా

“కంఠంనేని” కెరీర్ లో మరో కలికితురాయి!

Satyam NEWS
తను నటించే ప్రతి చిత్రంతో నటుడిగా రాణిస్తూ, ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్నారు ప్రముఖ నటుడు శివ కంఠంనేని. “అక్కడొకడుంటాడు, శివ కా సూర్య (భోజపురి), మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి” వంటి...
Slider ప్రత్యేకం

దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు

Satyam NEWS
దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే  81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల...
Slider కృష్ణ

వైసీపీ సోషల్ మీడియా దుకాన్ బంద్ !

Satyam NEWS
పోలింగ్ సరళి వెల్లడి కావడంతోనే వైసీపీ దుకాన్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని పంపించేశారు. రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక చాలని...
Slider ముఖ్యంశాలు

ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Satyam NEWS
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన...
Slider ముఖ్యంశాలు

పలు డిమాండ్ల పై సి.ఎస్ శాంతి కుమారి ని కలసిన టీజీఓ సంఘం

Satyam NEWS
పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్-సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్ వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర...
Slider ప్రత్యేకం

ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్యసామాన్యం

Satyam NEWS
ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ...