అక్రమాస్తుల కేసు: సీబీఐ జడ్జి బదిలీ తో తిరిగి విచారణ ప్రారంభం!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసు గత 12 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను గత నెల ఏప్రిల్ 30(మంగళవారం)తో పూర్తి...