27.3 C
Hyderabad
May 10, 2024 10: 31 AM

Category : Slider

Slider ప్రత్యేకం

అక్రమాస్తుల కేసు: సీబీఐ జడ్జి బదిలీ తో తిరిగి విచారణ ప్రారంభం!

Satyam NEWS
ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పై  అక్రమాస్తుల కేసు గత 12 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణను గత నెల ఏప్రిల్‌ 30(మంగళవారం)తో  పూర్తి...
Slider పశ్చిమగోదావరి

దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

Satyam NEWS
వైసిపి ఆర్భాటాల కోసం చేసిన వికృత పనులతో చిన్నారుల ప్రాణాలు విషమంగా మారాయి. పెదపాడు మండలం రాజుపేట లో వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ఆర్భాటాల కోసం ట్రాక్టర్ పై గ్రామంలోని...
Slider ముఖ్యంశాలు

పీ.వీ.జీ రాజు శత జయంతి ముగింపు రోజున విశిష్టులకు సత్కారం

Satyam NEWS
మాన్సాస్ సంస్థల వ్యవస్థాపకులు డా. పీ. వీ. జీ రాజు శతజయంతి ఉత్సవాల ముగింపు నేపధ్యంలో అయిదుగురు విశిష్ట వ్యక్తులకు ఘనంగా సన్మానం చేస్తున్నామని క్షత్రియ పరిషత్ కోశాధికారి రామరాజు తెలిపారు. ఈ మేరకు...
Slider గుంటూరు

అమరావతి  పునర్నిర్మాణం పై చంద్రబాబు నిర్ణయానికి బహుజన ఐకాస మద్దతు

Satyam NEWS
తెలుగు దేశం, జనసేన, బిజెపి పార్టీలు ‘ప్రజా గళం’ పేరిట ఉమ్మడి మానిఫెస్టోలో ‘నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తాం ‘...
Slider విజయనగరం

విజయనగరం మూడు లాంతర్ల సాక్షిగా ట్రాఫిక్ వయోలేషన్స్

Satyam NEWS
విజయనగరంలో మూడు లాంతర్లు సాక్షిగా…ట్రాఫిక్ వయోలేషన్స్ కు పాల్పడిన వాహనదారులకు “క్లాస్” పీకడంతో పాటు… అతిక్రమించిన వాహనాలకు ఫైన్లు వేసారు… ట్రాఫిక్ సిబ్బంది. ఇందులో నెల రోజుల క్రితమే పెళ్లైన నూతన వధూవరులు ఉండటం...
Slider నిజామాబాద్

బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి

Satyam NEWS
ఎస్సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్, రాజంపేట మండల...
Slider సంపాదకీయం

జగన్ మేనిఫెస్టో కథ మొత్తానికి అలా ముగిసింది!

Satyam NEWS
ఎపిలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ మేనిఫెస్టో ప్రకటన అంశం ఏనుగు ఏదో చేసింది అన్నచందంగా మారింది. జగన్ ప్రజలను మోసం చేయబోయి తనను తాను మోసం చేసుకుని ఇటు మీడియాను మోసం చేసి,...
Slider గుంటూరు

మళ్ళీ జగనొస్తే…. రాజధాని భూములన్నీ అమ్మేస్తాడు!

Satyam NEWS
అభివృద్ధి మాట లేని, ఉద్యోగ ఉపాధి అవకాశాల ఊసే లేని, రాజధాని ప్రస్తావన లేని 2024 ఎన్నికల మానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...
Slider ముఖ్యంశాలు

విద్యుత్ రంగంపై పచ్చి అసత్యాలు చెబుతున్న కేసీఆర్

Satyam NEWS
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా...
Slider ప్రత్యేకం

అలుపెరగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న

Satyam NEWS
గడచిన ఐదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం పై  తీన్మార్ మల్లన్న అలుపెరగని పోరాటం చేశారని అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి వరంగల్, నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని కొల్లాపూర్ తీన్మార్...