Tag : apassemblyelections2024

Slider గుంటూరు

పిన్నెల్లి అకృత్యానికి అడ్డుచెప్పని ఉద్యోగుల సస్పెన్షన్

Satyam NEWS
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పిఓ సహా  ఇతర సిబ్బంది ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలింగ్...
Slider విజయనగరం

నిన్న ఏఎస్పీ… తాజాగా ఎస్పీ…. కౌంటింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికల అనంతరం విజయనగరం జేఎన్టీయూ, లెండీ ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను  జిల్లా ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు.అలాగే స్ట్రాంగ్ రూమ్ లను విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు.అక్కడే విధులు...
Slider ప్రత్యేకం

జగన్మోహన్ రెడ్డి ని ఓడించాలనే కసితో ఓటేసిన ప్రజలు

Satyam NEWS
జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే  ఎంత ఆలస్యమైనా  ప్రజలు గంటల తరబడి  క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వేశారని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం...
Slider చిత్తూరు

బెట్టింగ్ బంగార్రాజులకు కనకవర్షం కురిపిస్తున్న కుప్పం

Satyam NEWS
వై నాట్ కుప్పం అంటూ సీఎం జగన్ పలికిన బీరాలు ఫలిస్తాయా? చంద్రబాబుకు లక్ష మెజారిటీ దాటించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫలితాలు ఫలిస్తాయా? అనేది ఇప్పుడు బుకీలకు బెట్టింగ్ అంశంగా మారింది....
Slider సంపాదకీయం

స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాల అనుమానాలు!

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరువాత.. పోలింగ్‌ ఎక్కువగా జరిగినప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్‌ అయిన నేపథ్యంలో  ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని...
Slider ప్రత్యేకం

దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు

Satyam NEWS
దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే  81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల...
Slider ముఖ్యంశాలు

ఎన్నికల హింసపై సీఎస్, డీజీ భేటీ

Satyam NEWS
ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో అమరావతి సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజను సీఎస్ జవహర్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల...
Slider ముఖ్యంశాలు

10 మంది ఐపీఎస్‌లు, 20 మంది డీఎస్‌పీలు ఔట్‌..లిస్ట్‌ రెడీ?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. సరిగ్గా ఎన్నికల వేళ ఏపీ పోలీస్ బాస్ గా సీనియర్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులు అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం...
Slider ప్రత్యేకం

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌కు 7,8 తేదీల్లో మ‌రో అవ‌కాశం

Satyam NEWS
ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మ‌రో అవ‌కాశాన్ని ఇస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్ర‌క‌టించారు. మీనా విజ‌య‌న‌గ‌రం  జిల్లా...
Slider అనంతపురం

చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తిన అమిత్ షా

Satyam NEWS
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ ను అధికారం నుంచి సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బాజపా అభ్యర్థి...