మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పిఓ సహా ఇతర సిబ్బంది ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలింగ్...
సార్వత్రిక ఎన్నికల అనంతరం విజయనగరం జేఎన్టీయూ, లెండీ ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను జిల్లా ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు.అలాగే స్ట్రాంగ్ రూమ్ లను విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు.అక్కడే విధులు...
జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా ప్రజలు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వేశారని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం...
వై నాట్ కుప్పం అంటూ సీఎం జగన్ పలికిన బీరాలు ఫలిస్తాయా? చంద్రబాబుకు లక్ష మెజారిటీ దాటించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫలితాలు ఫలిస్తాయా? అనేది ఇప్పుడు బుకీలకు బెట్టింగ్ అంశంగా మారింది....
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత.. పోలింగ్ ఎక్కువగా జరిగినప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని...
దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే 81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల...
ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో అమరావతి సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజను సీఎస్ జవహర్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. సరిగ్గా ఎన్నికల వేళ ఏపీ పోలీస్ బాస్ గా సీనియర్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులు అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం...
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ప్రకటించారు. మీనా విజయనగరం జిల్లా...
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ ను అధికారం నుంచి సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బాజపా అభ్యర్థి...