నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లా పల్లి ఫారంలో గురువారం బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురెంధర్ రెడ్డి గ్రామంలో నూతనంగా మంజూరైన 35 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా బోరిగి సంజీవ్ ను నియమించినట్టు వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్బంగా మదునుర్ మండలంలోని కుర్లా గ్రామ శివారులో పార్టీ శ్రేణులు...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల నూతన ఎస్సైగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో తన వంతు కృషి చేస్తానని పేకాట జూదం లాంటి వాటిని సహించేది...
వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం అడవియ్య డిమాండ్ చేశారు. అదే విధంగా నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి...
మాదిగల న్యాయమైన ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వర్షాకాల పార్లమెంటు సమావేశంలో పెట్టి చట్టబద్దత కల్పించాలని తెలంగాణ మాదిగ జె ఎ సి జిల్లా యూత్ అధ్యక్షులు, జుక్కల్ నియోజకవర్గ ఇన్ ఛార్జి...
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం రూ.772 కోట్లు నిధులు మంజూరు చేశారని రాష్ట్ర...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నీలావర్ మల్లిఖార్జున్ సోమవారం తన పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ జిల్లా అధికారిణి రమ్య వీరితో ప్రమాణస్వీకారం...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అన్నదమ్ముల చెరువు నుండి కమ్మరి చెరువుకు వెళ్లే ప్రధాన కాలువ కాల్వ పక్కన ఉన్నవారు ఎక్కడికక్కడే కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కాల్వ నుండి నీటి ప్రవాహం...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురియడంతో బిచ్కుంద మండలంలోని కందర్పల్లి, గుండె కల్లూరు,మెక్కా, సెట్లూరు ఖత్గావ్ పంట చేలన్నీ నీట మునిగాయి. రాకపోకలు పలు గ్రామాలకు స్తంభించాయి....
టీ.ఆర్.ఎస్ కండువా ఒక గొడ్డలి లాంటిది.. దాన్ని మెడపై వేసుకుంటే అంతే సంగతులు అన్నారు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తాను కాంగ్రెస్...