కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన తహసీల్దార్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ పి.ఆనంద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబసభ్యులకు ఎంతగానో...