29.7 C
Hyderabad
May 1, 2024 08: 51 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన తహసీల్దార్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ పి.ఆనంద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబసభ్యులకు ఎంతగానో...
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్  వారధి ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి  ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో  నిర్మించిన   పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో   రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
Slider నిజామాబాద్

పండగలా ప్రారంభమైన హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. ముందుగా జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే జుక్కల్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఈ...
Slider నిజామాబాద్

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం

Satyam NEWS
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతన్నలకు, హమాలీలకు ఉచిత అన్నదాన ‌కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజమాబాద్ జిల్లా మార్కెట్ యార్డు లో హమాలీ యూనియన్ ప్రమాణ స్వీకార...
Slider నిజామాబాద్

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్

Satyam NEWS
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ...
Slider నిజామాబాద్

కొనసాగుతున్న జూదం: పట్టించుకోని స్థానిక పోలీసు యంత్రాంగం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.  అయా మండలాలతోపాటు గ్రామాలకు కూడా ఈ జాఢ్యం విస్తరించింది. పంట చేలు వీరికి అడ్డాలుగా మారుతున్నాయి. గత దీపావళి...
Slider నిజామాబాద్

వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ

Satyam NEWS
కరోనా పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్షించారు. లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ...
Slider నిజామాబాద్

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

Satyam NEWS
పండించిన జొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ రైతులు పిట్లం, బాన్సువాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల సూచన మేరకు గ్రామంలో రైతులు జొన్న...
Slider నిజామాబాద్

కరోనా కష్టకాలం లో ప్రభుత్వం జర్నలిస్ట్ లను ఆదుకోవాలి

Satyam NEWS
గత సంవత్సరం మొదలైన ప్రాణంతక కరోనా మహమ్మారి వైరస్ కారణంగా తెలంగాణ లో అసువులు బాసిన జర్నలిస్ట్ లను ప్రభుత్వo ఆదుకోవాలని సి పి ఎం కామారెడ్డి జిల్లా జుక్కల్ జోన్ కార్యదర్శి జిల్లా...
Slider నిజామాబాద్

అమరవీరులకు పోచారం భాస్కర్ రెడ్డి ఘన నివాళి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా  డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తెరాస పార్టీ కార్యలయం వద్ద, ఎమ్మెల్యే క్యాంపు...