Slider శ్రీకాకుళంఅంగన్వాడీ భవన స్థలం ఎవరు కేటాయించారు?BhavaniMay 22, 2023May 22, 2023 by BhavaniMay 22, 2023May 22, 202301894శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో దళితులకు ఇందిరాగాంధీ హయాంలో 3.51 ఎకరాల భూమిని దళితుల ఇళ్ల కోసం కేటాయించి 32 మంది దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, మిగిలిన రెండున్నర ఎకరాల...