మూగ చెవిటి దళిత బాలికపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మూగ-చెవిటి దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దుండగులు బాలికను బొలెరో కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రక్తపుమడుగులో అపస్మాకర స్థితిలో ఉన్న...