శాంతి నిలయంలో ఘనంగా దీపావళి సంబరాలు
దీపావళి పండుగను పురస్కరించుకుని మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఐద్వా కార్యదర్శి గుడిమెట్ల రజిత మానసిక వికలాంగ పిల్లలతో కలిసి క్రాకర్సు కాల్చుతూ వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని...