హయత్నగర్లో వృద్ధురాలి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని హయత్నగర్లో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండుగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యమ్మ అనే వృద్ధురాలు హయత్నగర్లో నివాసముంటోంది....