న్యూ రూట్: పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు
దేశంలో రెండో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కింది. భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్ ఎక్స్ప్రెస్ లక్నో ఢిల్లీ మధ్య విజయవంతంగా నడుస్తున్ననేపథ్యంలో రెండో మార్గంలో ప్రయివేటు రైలును ప్రవేశపెట్టారు....