18.7 C
Hyderabad
January 23, 2025 03: 46 AM
Slider జాతీయం

న్యూ రూట్: పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు

pvt rail

దేశంలో రెండో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కింది. భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ లక్నో ఢిల్లీ మధ్య విజయవంతంగా నడుస్తున్ననేపథ్యంలో రెండో మార్గంలో ప్రయివేటు రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో ప్రయివేటు రైలు అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో నడుస్తుంది. ఈ రెండో తేజస్‌ రైలును గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నేడు జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్‌ నుంచి ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది.

Related posts

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

Satyam NEWS

కిల్లింగ్: భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య

Satyam NEWS

చెరువు  శిఖం, కాలువల పక్కన ఉన్న లే ఔట్ లకు అనుమతి లేదు

Satyam NEWS

Leave a Comment