41.2 C
Hyderabad
May 4, 2024 17: 36 PM
Slider జాతీయం

న్యూ రూట్: పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు

pvt rail

దేశంలో రెండో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కింది. భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ లక్నో ఢిల్లీ మధ్య విజయవంతంగా నడుస్తున్ననేపథ్యంలో రెండో మార్గంలో ప్రయివేటు రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో ప్రయివేటు రైలు అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో నడుస్తుంది. ఈ రెండో తేజస్‌ రైలును గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నేడు జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్‌ నుంచి ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది.

Related posts

చురుకుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులు

Satyam NEWS

ఐదు దశాబ్దాల హిందువుల కల నెరవేరింది

Satyam NEWS

స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని 1లక్ష డిమాండ్ చేసిన మంత్రి పిఆర్వో

Satyam NEWS

Leave a Comment