హామీ లను అమలు చేయడంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ తలపెట్టిన బస్సు జాతాను జయప్రదం చేయాలని పార్టీ గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ కోరారు....
DYFI రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు జూన్ 2,3,4 న విశాఖపట్నం నందు జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని DYFI కడప జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ తెలిపారు.స్థానిక జిల్లా కార్యాలయం లో...