కోహెడ్ పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలి
రంగారెడ్డి జిల్లా కోహెడ్ లో ప్రభుత్వం పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలని తెలుగు దేశం పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధ్యపోగు రాజశేఖర్ డిమాండ్ చేశారు. కోహెడ్ లోని ప్రభుత్వం...