వెంకన్న స్వామి పై ప్రమాణం చేయించి….ఇండ్ల పట్టాల పంపిణీ…!
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు విజయనగరంసారికలో 3,600 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇళ్లు కట్టుకోవాలన్న పేదల కలలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని,...