ఎంపీ ధర్మపురి అరవింద్ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద భారత రాజ్యాంగం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య...