ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న జార్ఖండ్కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రంలో జమతరా జిల్లా చెందిన వీరు ఎక్కువగా ఆన్లైన్లో చీటింగ్కు పాల్పడుతున్నారని సీపీ వివరించారు....