గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమాన్ని గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం శేర్లింగంపల్లి గోపి నగర్ హనుమాన్ దేవాలయం ఆవరణలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు జాతీయ...