28.2 C
Hyderabad
May 19, 2024 14: 38 PM
Slider హైదరాబాద్

నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళన పై స్పందించిన కేటీఆర్

నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధినుల హాస్టల్ అలాట్మెంట్ సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు కేటీఆర్ భరోసా కల్పించారు.

ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని పేర్కొన్నారు.

ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కు సూచన చేశారు.నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళన పై స్పందించిన కేటీఆర్

నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధినుల హాస్టల్ అలాట్మెంట్ సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు కేటీఆర్ భరోసా కల్పించారు.

ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని పేర్కొన్నారు.

ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కు సూచన చేశారు.

.

Related posts

జీవో కాపీలను భోగిమంటల్లో కాల్చి టీడీపీ నిరసన

Satyam NEWS

లబ్దిదారులకు నెలరోజుల్లో సిఎంఏవై ఇళ్లు ఇవ్వాలి

Satyam NEWS

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bhavani

Leave a Comment