ఆంధ్రప్రదేశ్ సహకార సర్వీస్ అసోసియేషన్, పల్నాడు జిల్లా యూనిట్టునకు సోమవారం జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షునిగా జె.పి.డి. టాన్ డన్, కార్యదర్శిగా ఎమ్.వి. నరసయ్య, సహాధ్యక్షునిగా పి. వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షునిగా వాసిరెడ్డి శ్రీనివాస్, కోశాధికారిగా వి. వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులుగా ఎమ్. పరిమళాదేవి, టి. పద్మావతి, జూనియర్ ఇన్స్ పెక్టర్, కేడర్ సెక్రటరీ గా ఏ. ప్రభు కరణ్, ఎం రమేష్ బాబు ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధ్యక్షుడు జె పి డి టాండన్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సహకార అసోసియేషన్, పల్నాడు జిలా ఎన్నికల అధికారిగా యన్. మల్లిఖార్జునరావు, అసిస్టెంట్ రి జిస్ట్రార్ వహరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించి నందుకు జిల్లా తరవున వారికి ధన్యవాదములు తెలియచేశారు.
previous post