33.7 C
Hyderabad
April 30, 2024 00: 21 AM
Slider ముఖ్యంశాలు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

#Tamil Nadu government

తమిళనాడు ప్రభుత్వం 500 మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు.

తొలి విడతగా స్కూళ్లు, దేవాలయాల వద్ద ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5,329 మద్యం దుకాణాలు ఉన్నాయి.

Related posts

రిషి సునక్ పై ఆశలు పెట్టుకోవడం అనవసరం

Satyam NEWS

మీ కోసం పోలీస్: ఆదివాసులు విద్యావంతులు కావాలి

Satyam NEWS

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్

Sub Editor

Leave a Comment