కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అమలాపురం కు చెందిన కోనసీమ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు ముదునూరు శ్రీనివాస రాజు ఆహారం అందచేశారు. గతనెల మార్చి...
లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఉంటున్న పేద ప్రజలకు సేవ చేసేందుకు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కోనసీమ నందమూరి...
ఇంత కన్నా మంచి వార్త ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవిస్తున్న సమయంలో కరోనా వైరస్ సోకిన ఒక యువకుడు పూర్తి ఆరోగ్యంతో బయటకు రావడం అంటే అది...
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎంత ఖర్చవుతుంది? ఎవరైనా ఫర్లేదు పది వేల రూపాయలు ఇస్తే చాలు. అదేంటి నిబంధనలు లేవా అని అడగవద్దు. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం ఇంఛార్జి రెవెన్యూ...
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ప్రియుడి ఎదురుగానే ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మంగళవారం ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం కళాశాలలో చదువుతున్న...
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు అతి కిరాతకంగా వ్యవహరించారు. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఈ దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆశ్రమ...
ఉన్మాదులు చేస్తున్న చర్యలతో మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల లో ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఓ అమ్మాయి ని వేధించాడు ఒక యువకుడు....
వార్త కవర్ చేయడానికి వెళ్లిన ప్రజాశక్తి విలేకరి, మహిళా పాత్రికేయురాలు జుత్తుక నాగజ్యోతి పై కొందరు దాడి చేయడాన్ని ఏపిడబ్ల్యూజెఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ...
మూడు రాజధానులు తమకు వద్దని పొలిటికల్ JAC జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. అమలాపురం లో నేడు జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని 5...
తల్లి అంటే అతనికి ప్రాణం. ఆమె గుండెపోటుతో కళ్లెదుటే ప్రాణాలు వదలడం చూసి తట్టుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఆమె వద్దనే అతనూ తనువు చాలించాడు. కడియపులంక పరిధిలోని బుర్రిలంక శ్రీవెంకట శ్రీనివాసా నర్సరీ...