కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అమలాపురం కు చెందిన కోనసీమ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు ముదునూరు శ్రీనివాస రాజు ఆహారం అందచేశారు. గతనెల మార్చి 25 నుంచి ప్రతిరోజు 150 మందికి భోజనం ప్యాకెట్లు ఇస్తున్న కోనసీమ నందమూరి బాలకృష్ణ శ్రీనివాస రాజు బుధవారం బిర్యాని చికెన్ కర్రీ తో భోజనం ప్యాకెట్లు అందజేశారు. తమ అభిమాన నటుని పేరిట ఇలా ఆహార సరఫరా చేయడం పేద ప్రజలు అభినందించారు.
previous post