28.7 C
Hyderabad
April 27, 2024 04: 54 AM
Slider తూర్పుగోదావరి

బిర్యానీ ప్యాకెట్లు అందించిన బాలకృష్ణ ఫ్యాన్స్

balakrishna fans

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అమలాపురం కు చెందిన కోనసీమ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు ముదునూరు శ్రీనివాస రాజు‌ ఆహారం అందచేశారు. గతనెల మార్చి 25 నుంచి ప్రతిరోజు 150 మందికి భోజనం ప్యాకెట్లు ఇస్తున్న కోనసీమ నందమూరి బాలకృష్ణ శ్రీనివాస రాజు బుధవారం బిర్యాని చికెన్ కర్రీ తో భోజనం ప్యాకెట్లు అందజేశారు. తమ అభిమాన నటుని పేరిట ఇలా ఆహార సరఫరా చేయడం పేద ప్రజలు అభినందించారు.

Related posts

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి కావలసిందేనా?

Satyam NEWS

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

Bhavani

పీఎస్‌లో హిజ్రాల రణరంగం

Bhavani

Leave a Comment