28.2 C
Hyderabad
May 19, 2024 14: 38 PM
Slider వరంగల్

గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ కి ములుగులో సన్మానం

#porikagovindanaiak

ములుగు జిల్లా కి నూతనంగా గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నిక అయిన  పోరిక గోవింద నాయక్ ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA)  ములుగు జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పోరిక గోవింద నాయక్ ఎన్నికవడం చాలా సంతోష దాయకమైన విషయం అని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

పోరిక గోవింద నాయక్ మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రసూనరాణి, డిప్యూటీ సీఈఓ రమాదేవి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, గౌరవ అధ్యక్షులు మడుగూరి నాగేశ్వర రావు,  జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, జిల్లా మహిళా చైర్ పర్సన్ శకుంతల, పట్టణ అధ్యక్షులు కలాలి మొగిలి, పంచాయతీరాజ్ సూపరిండెంట్ వసంతరావు , జిల్లా పరిషత్ సూపరిండెంట్ సుధాకర్, వినాయక్, సృజన్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం

Satyam NEWS

కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం

Satyam NEWS

సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఇక లేరు

Satyam NEWS

Leave a Comment