పెండింగ్ పనులు తర్వగా పూర్తి చేయాలి
బిచ్కుంద మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యు అధికారుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి...