కరోనా వైరస్ పై ప్రజలను చైతన్య పరుస్తున్న చోటా భీమ్
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కరోనా వైరస్ పైన తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ సృష్టించిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్ క్యారెక్టర్...