దళితుల భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లోని వివాదాస్పద దళితుల భూములను జాయింట్ కలెక్టర్ నేడు పరిశీలించారు. బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో అటవి శాఖ దళితుల మధ్య భూముల వివాదం కొనసాగుతున్నది. అందులో భాగంగా జాయింట్ ...