ఏకపక్షంగా వ్యవహరిస్తున్నపోలీసులు, ఈసీ
జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించాలనే తాము కోరుకుంటున్నామని కానీ పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మైలార్దేవ్పల్లిలో రూ. 40 లక్షలను తమ...