పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ఎపిఎస్ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ కోసం మొదటి ఎలక్ట్రిక్ బస్సు తిరుమలకు చేరుకొంది. ట్రయల్ రన్ నిమిత్తం...
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబయ్ల మధ్య బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది. కాలుష్య...