ప్రజల భద్రతకు భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం
ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఏఎస్పీ అంజనేయులు అన్నారు. ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మేకలబండ బజార్ లో తనిఖీలు నిర్వహించారు....