వైసీపీతో వ్యవస్థలు నాశనం లింగారెడ్డి
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీ వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని కడప పార్లమెంటరీ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....