కరోనాతో మంట కలిసిన మానవత్వం
కరోనా ప్రభావం మనుషుల్లో మానవత్వాన్ని తుంచేస్తుంది. తోటి మనిషికి సహాయంగా ఉండాలన్న ఆలోచన కూడా కరోనా వైరస్ దరికి రానియడం లేదు. ఫలితంగా బాధిత కుటుంబాలు గ్రామాల్లో వెలివేయబడ్డట్టుగా మారిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా జంగంపల్లి...