కరోనా ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలి
తెలంగాణలో కరోన వైరస్ విలయ తాండవం చేస్తున్నదని, ఈ కారణంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి. అజీజ్ పాషా ఆరోపించారు....